హోమ్దేవుడు-దైవత్వంమనిషి-మనస్తత్వంస్వర్గం-నరకంపాపం-పుణ్యందేవదూతలు-దేవతలువిగ్రహాలుమేధావులుఅమతము-కులము

2, జూన్ 2017, శుక్రవారం

గ్రహం స్టువార్ట్  స్టెయిన్స్ భార్య  గ్లడిస్    క్రీస్తు  ప్రేమతో  పలికిన మాటలు.

In her affidavit before the Commission on the death of 
 her husband and two sons Gladys Staines stated

The Lord God is always with me to guide me and help
me to try to accomplish the work of Graham, but I 
sometimes wonder why Graham was killed and also 
what made his assassins to behave in such a brutal 
manner on the night of 22nd/23rd January 1999. 
It is far from my mind to punish the persons who were 
responsible for the death of my husband Graham and my two children.
 But it is my desire and hope that they would repent and would be reformed."




I have forgiven him ... forgiveness opens up the path of healing
Gladys Staines

"I have forgiven him ... forgiveness opens up the path of healing," she told an audience in Bombay











మతం  మంటల్లో కాలిపోయిన మానవత్వము:

మతం పేరిట మారణహోమం.



అది ఒరిస్సా రాష్ట్రము,పేద గిరిజన గ్రామములు.కుల అహంకారముతో ఊరికి చివరకు విసిరివేయబడ్డ గ్రామాలు .   

మానవత్వము లేని మనుష్యులు కుష్టు వ్యాదితో బాదపడుతున్న వారిని మీకు దేవుడే దిక్కు అని 


ఊరినుండి వెలివేశారు.


దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనేది చాల వాస్తవము.


దేవుడిని అడ్డుపెట్టుకుని, దేవుడు అంటే ఏమిటో తెలియకుండా జీవించే వారికి తెలియదు దేవుడు 
ప్రేమా స్వరూపి అని. 

దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు.

లోకము అంటే 

జంతువులు,పాములు,కుక్కలు,పిల్లులు,పక్షులు,చెట్లు,పుట్టలు,సూర్యుడు,చంద్రుడు,నక్షత్రాలు అని


అనుకుంటున్నాడు మనిషి. 




దేవుని స్వరూపములో చేయబడిన మానవుడిని దేవుడు 

ప్రేమిస్తున్నాడని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.  

దేవుడే దిక్కు అనుకుని దేవుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు కుష్టు వ్యాది బాధితులు. 

ఆ దినములలో వారి ఆర్తనాదములు విన్న దేవుడు తన ప్రేమను వారి మీద చూపించుటకు,


వారికోసం ఒక (సహాయం) దిక్కును ఏర్పాటు చేసాడు, మరియు దేవుడు ప్రేమా  స్వరూపి అను 

మాటకు నిజమైన అర్థమును మానవత్వము రూపములో చూపింప తలంచినాడు.దిక్కు దిశ లేక 


అల్లాడుతున్నవారికి,తిండి,బట్ట లేక అలమటిస్తున్నవారికి నిజంగానే దేవుడే దిక్కయ్యాడు.


ఐగుప్తులో ఇశ్రాయేలీయులు పెట్టిన మొర్రను వినిన దేవాది దేవుడు, ఎంతో వేదనతో,రోధనతో వారి

బాదలలో కుష్టు వ్యాది గ్రస్తుల మొర్రను  దేవుడు విన్నాడు ఇశ్రాయేలీయుల విడుదల కొరకు మోషేను 


పంపినట్లు,


క్రీస్తు ప్రేమను పొందుకుని ఆ ప్రేమను ఎప్పుడు ఎక్కడ  పంచాలో దేవుని తెలుసుకొనుటకు దేవుని 


సన్నిధిలో మోకరిల్లి ప్రార్ధిస్తున్న గ్రహం స్టువార్ట్  స్టెయిన్స్ ను దేవుని ప్రేమకోసం ఎదురుచూస్తున్న వారి 


దగ్గరకు పంపించాడు.


గ్రహం స్టువార్ట్ స్టైన్స్  ఆస్ట్రేలియాలోని ,క్వీన్స్లాండ్స్ ప్రదేశము నుండి క్రీస్తు ప్రేమను పంచటానికి ఒరిస్సా 


రాష్ట్రానికి వచ్చాడు. 


అక్కడనుండే దేవుడు ఎందుకు పంపించాలి, మన భారతదేశములో దేవుని ప్రేమను  పంచేవారు లేరా?.


ప్రేమను పంచేవారు ఉన్నారు కాని, దేవుని ప్రేమను పంచేవారు కావాలి.


మానవుని ప్రేమ స్వార్ధంతో నిండివుంది. ఈ ప్రేమ బదులాసిస్తుంది కాని,


దేవుని ప్రేమ ఏ బదులాసించనిది.

గాయపడినవారికి ఏ బదులాసించని  ప్రేమ కావాలి. 

ఆ ప్రేమ ఆ గాయాలకు మందు రాస్తుంది, కట్టుకడుతుంది.


అంతేకాదు,హృదయములోని గాయాలను మాన్పేందుకు మనసుకు హాయినిచ్చే దేవుని ప్రేమ 


వాక్కులను వినిపిస్తుంది.


దేవుడి నుండి వచ్చిన ప్రేమ అయితేనే ఇవన్ని చేయగలదు.


అదే మానవునికి  ఇవన్ని చేయటానికి మనస్సుఒప్పుకోదు.


సొంత రక్త సంబందికులైనా సరే కుష్టు వ్యాధి దగ్గరకు రానివ్వదు,


అటువంటిది ఎవ్వరు వారిని ఓదార్చేవారు?


ఎవ్వరు వారి కన్నీరు తుడిచేవారు? 


దేవుడొక్కడే వారిని ఓదార్చి ,వారి కన్నీరు తుడువగలడు 


ఆస్ట్రేలియా నుండి ,భారత దేశమునకు దేవుడు తీసుకు వచ్చిన గ్రహం స్టువార్ట్ స్టెయిన్స్ గారు చేసిన 

పరిచర్య,  దేవుడిచ్చిన ప్రేమ పరిచర్య , దేవుని ప్రేమను పంచే పరిచర్య.


ఈ ప్రేమను ముందుగా చూపించింది దేవుడే. తన ఏకైక కుమారుడు క్రీస్తును,పుట్టుకతో పాపులైన 


మానవుల ఆత్మలు రక్షణార్థమై సిలువ మరణానికి అప్పగించటము.


ఆ దేవాధి దేవుని ప్రేమను రుచి చూచినా వారెవరైనా సరే ఆ దేవుని ప్రేమలో నుండి బయటకు పోలేరు 


మరియు వారు పొందుకున్న  ఆ ప్రేమను ఇతరులకు పంచాలని తాపత్రయ పడతారు .ఆ తాపత్రయ  


ప్రేరేపణ ఫలితమే ఆస్ట్రేలియాను వదిలి భారత  దేశములో కుష్టు వ్యాధి గ్రస్తుల మద్య సేవచేయటానికి 


గ్రహం గారు రావటము.


గ్రహం స్టువార్ట్ స్టెయిన్స్, దేవుని ప్రేమను హృదయముతో పట్టుకొని వచ్చాడు.హృదయములో ఉన్న ఆ 

ప్రేమను తనలో దాచుకోకుండా అందరికి పంచటము ప్రారంభించాడు.


వాస్తవానికి దేవుని ప్రేమను పంచటముకాని, వివరించటము కాని,వర్ణించటము కాని ప్రపంచములో ఏ 


మానవుని వలన కాదు.అది దేవుని ఆత్మకు మాత్రమే సాధ్యము .


అయితే దేవుని ఆత్మ చేత నింపబడిన గ్రహం గారు ఆ ప్రేమను చూపించుటలో ఏ మాత్రము తాత్సారము 


చేయక  ప్రేమను పంచుకుంటూ తన జీవితాన్ని, పేదప్రజల సేవకొరకు సమర్పించి ముందుకు కదిలాడు.


ఆయనకు సహకరించుటకు ఆయన భార్య తోడుగా కదిలింది.


వారు చూపించు  ప్రేమకు గుర్తుగా అనేకమంది వ్యాధి గ్రస్తులు,వారికున్న గాయముల నుండి 


ఉపశమనం పొందుకుంటున్నారు,ఏదో పోగొట్టుకున్న స్థితిలో ఉన్నవారు,మరేదో గొప్పది అనుభూతి   


పొందుకున్నామన్న ఆనందము వారి కళ్ళలో కనబడసాగింది.చీకటిలో ఉన్నామన్న భ్రమనుండి  


వెలుగులో ఉన్నామన్న గ్రహింపులోనికి వచ్చారు.అనేకమంది వ్యాధి గ్రస్తులు స్వస్తచిత్తులవుతున్నారు.


అనేకమంది దేవాధి దేవుని  ప్రేమను తెలుసుకుని ఆ ప్రేమతో నింపబడి పునీతులవుతున్నారు,వారు  


పొందుకున్న ప్రేమను ఇతరులకు పంచుతున్నారు.


కుష్టు వ్యాధి గ్రస్తుల జీవితాలలో దేవుని  ప్రేమ వెలుగులు నింపింది.


దేవుడు... దేవుడు...దేవుడు... అని పలకటము కాదుకాని దేవుని లక్షణాలు తెలుసుకుని వాటి 


ప్రకారము జీవించటము ప్రధానము.


దేవుని దృష్టిలో ప్రధానమైన  ప్రేమా,దయ, జాలి,కరుణ,వెలుగు అనే అనేకమైన దేవుని గుణాలను 


రచిపోయి,


మనిషి,సాతాను సంబంధమైన పగ, ద్వేషం, నరహత్య అనే వాటిని నేడు వెంబడిస్తున్నాడు.మనిషిని 

చంపటము దేవుని సేవ అని అనుకుంటున్నారు, అదే దేవుని మతం అనుకుంటున్నారు .  


దేవుని ప్రేమను పొందుకున్నవారు ప్రకటిస్తున్న ప్రేమను మతమనే మత్తులో ఉన్న మతచ్చాందస 

వాదులకు,మతోన్మాదులకు  మతమార్పిడిగా కనబడుతుంది.


గ్రహం స్టెయిన్స్ , ఆయన భార్య, దేవుని ప్రేమను 34 సంవత్సరములు కుష్టు వ్యాధి గ్రస్తులకు 


పంచిపెట్టారు.


అక్కడ అందరూ వారిని ఎరిగిన వారే 34 సంవత్సరములుగా వారు పంచుతున్న ప్రేమ ఏమిటో వారికి 

తెలుసు. కానీ,........... 


చాలా మంది ప్రజలు ఈ యుగసంబంధమైన దేవతయిన సాతాను చేతిలో కీలుబమ్మలు. సాతానుడు నరహంతకుడని,వాడు అబద్ధము పుట్టుటకు కారకుడని,వాడే అబద్ధమునకు తండ్రి అని ప్రజలకు  తెలియదు. చాల మంది, దేవుడే అబద్ధమాడిస్తున్నాడు ,దేవుడే మనుష్యులను చంపిస్తున్నాడు అని అనుకుంటారు. 



దేవుడు నీతి యథార్థత పరిశుద్ధత కలిగినవాడు.

సాతానుడు నీతిలేనివాడు,పవిత్రత లేనివాడు,యథార్థత  లేనివాడు.

సాతానుడు ప్రజలందరి మనోనేత్రాలను మూసివేసినవాడు.అందుకే చాల మందికి వారు ఏమి 


చేస్తున్నారో వారికి తెలియదు,వారు మతం పేరుతో మనుష్యులను చంపుచూ 


"మేము మా దేవునికి సేవ చేస్తున్నాము " అని అనుకుంటారు. 


ఎవరు వారి దేవుడు అంటే, సాతానుడే వారి దేవుడు.


గ్రహం స్టైన్స్ కుటుంబం చేస్తున్న సేవను మత మార్పిడిగా భావించిన కొందరు మతోన్మాదులు,          


మతమార్పిడులను వ్యతిరేకిస్తున్న నెపంతో,మత మార్పిడి అను సాకుతో.................


అప్పటికే సాతనుడు, మతం అనే మత్తులో తూలుతున్న మతోన్మాదుల గుంపును అవహించియున్నాడు.

సాతాను, అవినీతి,అక్రమాలు,చేస్తూ జీవించే వారి కోసం ఎదురుచూస్తుంటాడు.ఎవరు నరహత్య చేయాలనీ అనుకుంటున్నారో,ఎవరు దొంగతనము చేయాలనీ అనుకుంటున్నారో,ఎవరు వ్యభిచారము చేయాలనీ అనుకుంటున్నారో వారి కోసం సాతాను కాచుకుని కూర్చుని ఉంటాడు. ఇక్కడ మనుష్యుల హృదయ వాంచను బట్టి సాతానుడు వారి హృదయాలను  ఆక్రమించుకుంటాడు. 

మత చాంధసవాదులకు,మతోన్మాదులకు దేవుని ప్రేమ గురించి తెలియదు

మత ఛాందస వాదులకు మతం తప్ప వీరికి దేవునితో కానీ ,ఆయన లక్షణాలతో కానీ పనిలేదు 

మరియు అవసరం లేదు.

కులాలు కులాలుగానే ఉండాలి, వర్ణాలు వర్ణాలుగానే ఉండాలి,వర్గాల భేదాలు అలాగే ఉండాలి 

మనుష్యులందరూ ఒకరినొకరు చంపుకోవాలి, ఒకరి నొకరు దోచుకోవాలి ఇదే మతఛాందస వాదులకు 

వారి దేవుడు(సాతనుడు) నేర్పించినది.ఎందుకంటే,వారి క్రియలను బట్టి వారి తండ్రి తెలుస్తాడు. 

నరహంతకులకు తండ్రి దేవుడు కాదు, సాతనుడు.

అబద్ధికులకు తండ్రి  దేవుడు కాదు, సాతనుడు.

భూమి మీద దేవుని పవిత్రమైన ,నీతికలిగిన,యథార్థత కలిగిన సేవ చేయుటకు తనకొరకు సేవకులను 

ఏర్పాటు చేసుకుని , మనుష్యులను పరిశుద్ద పరచి దేవుడు వాడుకుంటున్నాడు.


సాతనుడు,మనుష్యులు పరిశుద్ధ పరచబడకుండా పాపులుగా పుట్టినవారు పాపులుగానే జీవించి 

చచ్చిపోవాలని,అనేక మందిని మతమనే ముసుగులో చంపి నరహంతకులుగా మారాలని, దేవుని 


స్వరూపములో చేయబడిన మనిషిని మనిషే చంపునట్లుగా ప్రేరేపించి వాడుకుంటున్నాడు. ప్రస్తుతము 


ఈ ప్రపంచాన్ని పరిపాలించేది సాతానుడే,అందుకే లోకమంతా హత్యలు, దోపిడీలు, మానభంగాలు, 


అక్రమాలు, విపరీతమైన కామ వికార చేష్టలు(పోర్నోగ్రఫి ),మతోన్మాదులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు  


వీటన్నిటికి (దేవుడు) దేవత సాతానుడు.


**********************************************************************************************************************************           
టీలో చదువుతున్న ఇద్దరు పిల్లలు సెలవులకు తల్లిదండ్రుల వద్దకు వచ్చారు.

1999 జనవరి 22 మనోహరాపూర్ అనే గ్రామంలో క్రైస్తవులు ఏర్పాటు చేసిన సమావేశమునకు వెళ్ళిన 


వారు అక్కడనే చీకటి పడటంతో,గ్రహం స్టెయిన్స్ తన ఇద్దరు పిల్లలు ఫిలిప్ మరియు తోమాస్ లతో, 


వారి వ్యానులో నిద్రపోయారు.


********************************************************************************************************************************* 

వ్యానులో  నిద్రపోతున్న  గ్రహం స్టెయిన్స్ మరియు అతని కుమారులపై ఇంచుమించు 50 మంది 

ధారాసింగ్ నాయకత్వములోకత్తులు ,గొడ్డళ్ళు చేత పట్టుకుని భీతావహ వాతావరణాన్ని సృష్టించి అల్లరి 


చేసుకుంటూ జై శ్రీ రాం ...జై శ్రీ రాం ...అంటూ నినాదాలు చేస్తూ,వ్యానుపై పెట్రోలు పోసి నిప్పు పెట్టారు.


తండ్రి గ్రహం,తన పిల్లల్ని రక్షించాలని,వారైన బ్రతకాలని ఆశతో,తాపత్రయంతో మంటలు మండుతున్న 


వ్యానులో నుండి బయటకు విసిరివేస్తాడు.పిల్లలు బ్రతుకుతారని ఆశ.కాని ,మతం పిల్లలపై జాలి 


చూపలేదు,మతం మత్తుతో కళ్ళు మూసుకుపొయిన వారికి పసి పిల్లలు కానరాలేదు.


అంతే,ఎంత విసురుగా వ్యానులోనుండి బయట పడ్డారో అంతే విసురుగా మరలా వ్యనులోనికి వచ్చి 


పడ్డారు. అప్పుడు ఆ తండ్రి  ఎంత వేదన పడివుంటాడు   


వారి పరిస్థితి ఎలా ఉన్నదొ........ 


వారి ఆక్రందనలు ఎలా ఉంటాయో.......


వారి రోదన ఎంత వరకు వినిపించి ఉంటుంది ......


ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి గ్రహించండి, ఒక్కసారి ఊహించండి. 


అంతే క్షణాల్లో అంతా బూడిదై పోయింది. గ్రహం స్టెయిన్స్ యొక్క దేవుడు ఆ ముగ్గురి ఆత్మలకు   


పరలోకములో ఉన్న బలిపీటము క్రింద విశ్రాంతిని యిస్తున్నాడు.    


మతోన్మాదుల మూక అవే నినాదాలు చేసుకుంటూ ఆనందముగా వెళ్లిపోయారు.      


గ్రహం స్టెయిన్స్ కుటుంబం ఎవరిని కూడా చంపలేదే, వారు కేవలము క్రీస్తు ప్రేమను పంచారు,

కుష్టు వ్యాధి గల వారికి సేవ చేసారు, అనాగరికముగా ఉన్న వారికి నాగరికత నేర్పారు, దానికి గాను 


గ్రహం స్టెయిన్స్ భార్యకు ,ఆ ఇద్దరు కుమారుల తల్లికి ఆ ఒరిస్సా ప్రజలు ఇచ్చిన బహుమతి వారి 


ప్రాణాలు తీయటమా?  మరి ఇంత దారుణమా ? 


అంతే........క్షణాల్లో ముగ్గురూ అగ్నికి ఆహుతయ్యారు.........

ముగ్గురు శవాలు మాంసపు ముద్దలయ్యాయి. 


ఆ ప్రదేశమంతా చాలా భయంకరముగా వుంది.      


వారి ప్రేమను పొందుకున్న ప్రతి హృదయము మాత్రమే కాదు,అనేకమైన హృదయాలు ఆ దృశ్యమును 


చూచి చలించిపోయాయి.


మతం మంటల్లో మానవత్వము కాలి బూదిదయ్యింది.  

దేవుని ప్రేమను తెలుసుకున్న వారు తప్ప,అందరూ అనుకుంటున్నారు దేవుడే వుంటే ఇంత దారుణము 

జరగనిస్తాడా అని.అవును వారు ఆవిధముగా అనుకొనుట తప్పు కాదు.


అయితే,క్రైస్తవులు హింసించబడు ప్రతి ప్రదేశములో,హింసకు ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తులను దేవుడు 

దర్శించిన సందర్భములు చాలా వున్నాయి.వారు మారుమనస్సుపొందుకున్నసందర్భములున్నాయి. 


ఉదా: స్తెఫనును దగ్గరుండి చంపించిన సౌలును దేవుడు దర్శించి పౌలుగా మార్చాడు.              

దేవుడు సృష్టికర్త ,సృష్టించినవాడు నాశనము చేయలేడా? చేయగలడు,కానీ చేయలేదు కారణము?


దేవుని ప్రేమే కారణం:


"దుష్టుడు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము;ఇదే ప్రభువగు దేవుని (యెహోవా ) వాక్కు .
దేవుడు ప్రేమా స్వరూపి. కాబట్టి పాపం చేసిన వాళ్ళు మారుమనస్సు పొందాలని కోరుకుంటున్నాడు.వారు తప్పు దిద్దుకుని జీవిస్తే దేవునికి సంతోషము కలుగుతుంది.వారు నాశనము కావాలని దేవుడుకోరుకోవట్ల్లేదు,అలాగుననే దేవాది దేవుని పిల్లలు కూడా వారి నాశనము కోరుకోరు.
   
గ్రహం స్టెయిన్స్ భార్య గ్లాడిస్ గారు దేవుని ఆత్మ చేతను, దేవుని ప్రేమతో నింపబడింది కనుక, తన 

భర్తను ఇద్దరు పిల్లలను చంపిన వారిని  "నా దేవుడు క్షమించాడు నేనును 
క్షమించుచున్నాను"  

వారి మనస్సు మారాలి అని చెప్పింది.


మతములో వున్నవారికి క్షమించటం తెలియదు.

దేవుని మార్గములో ఉన్నవారికి క్షమించటం తెలుస్తుంది. 
     

 మనుష్యులను పాశవికముగా చంపటము నేర్పుతున్నాదా మతమూ? 

ఇదేనా  మన  భారత  హిందూ  ధర్మమూ?  


ఈ ధర్మమును కాపాడుకోనుటకా? 


మీడియా వారితో సహా శాస్త్రులు,పండితులు,బ్రాహ్మణులూ అందరూ తాపత్రయ పడుతున్నారు


 అనేక మంది ప్రజల హృదయాలను పాడు చేస్తున్నారు?

సనాతన ధర్మము  చెప్పినది మీకు తెలుసా? దానిని మీరు పాటిస్తున్నారా? 




దేవుడు ప్రేమాస్వరూపి 



దేవుడు  తన ఆత్మ ద్వారా మనిషిలో మానవత్వమును 

నింపుతున్నాడు 



దేవుడు లోకానికి వెలుగు 



కులాల కుంపటి పెట్టినవాడు -కులము గోత్రము లేనివాడు 


మతాల మంటలు రేపినవాడు-మానవత్వము మరచినవాడు 


In her affidavit before the Commission on the death of her husband and two sons Gladys Staines stated




The Lord God is always with me to guide me and help me to try to 

accomplish the work of Graham, but I sometimes wonder why Graham was killed and also what made his assassins to behave in such a brutal manner on the night of 22nd/23rd January 1999. It is far from my mind to punish the persons who were responsible for the death of my husband Graham and my two children. But it is my desire and hope that they would repent and would be reformed."
I have forgiven him ... forgiveness opens up the path of healing
Gladys Staines


"I have forgiven him ... forgiveness opens up the path of healing," she told an audience in Bombay



These words are not religious way,these words are from way of Love from God Almighty.
Jesus Christ is the only way to heaven.Be live in Him Live forever and ever.
May God bless you. 




Dara Singh


యేసు చెప్పిన మాట-."మీరు పరలోకమందున్న మీ తండ్రికి 

కుమారులై యుండునట్లు మీ శత్రువులను  

ప్రేమించుడి ."



ఎప్పుడైనా ...........

ఈ మాటను................ఎవరైనా .........ఎప్పుడైనా .....

....మీతో చెప్పారా?

యితే..చివరగా ఒక్క మాట. క్రీస్తు, భూమి మీద పరిశుద్ధముగా సిద్ధ పడుతున్న తన భార్య అయిన 

వధువు సంఘమును తీసుకుని వెళ్ళుటకు త్వరలో భూమిమీదకు రెండవసారి రానైయున్నాడు. 


ఆయన వచ్చేంతవరకు ఎంతమంది ఆయన శిష్యులు  చనిపోవాలని లెక్క వ్రాయబడివున్నదో ఆ లెక్క 


పూర్తి అవ్వవలసినదే దానిని ఆపటము ఎవ్వరి వలన కాదు ,అంటే క్రీస్తును గురించిన బోధ 


ప్రజలలోనికి వెళ్ళాలి........వెళుతుంది.......అనేక మంది గొప్పవారు మారతారు..........


వారిలో నీవుకూడా ఉండవచ్చునేమో ....చెప్పలేము. 

దేవుడు నిన్ను దర్శించును గాక..ఆమెన్   

31, మే 2016, మంగళవారం

మతం కాదు, మనిషి ముఖ్యం.

సృ ష్టి కర్త యిన  దేవాధి దేవుని మరచి............... 
సృష్టి నే  దేవునిగా.... చెప్పినదేరా.......... మతము 
సృష్టి లోని  ప్రతి వస్తువుకు రూపమును ఇచ్చి ....... 
ఇదేరా........ దేవుని రూపము అని చెప్పినదేరా....... మతము
మతాల మంటలు రేపినది...........  
మానవత్వము  మరచినది.......... 
మనిషిని మనిషిగా చూడనిది .....
మారణహోమం చేసినది .............. 
మనిషినే దేవుని చేసినది ............
మనిషి కల్పనలే దేవుని బోధలని చెప్పినది..... 
మనస్సు గురించి చెప్పనిది........... 
మనిషి మనస్సును మార్చనిది ........... 
మతము...... మతము...... మతము..........      
మరి............. ఓ...............మనిషి.......... 
నీవు మనస్సు మార్చుకుని........ 
మనిషిగా........... జీవిస్తావా......... లేక 
మతం... మతం...... మతం .......అంటూ 
మానవత్వము మరచి................. 
మతాల మంటలు రగిల్చి.............
మారణహోమం సృష్టిస్తూ..............
దేవుని రూపములో..... దేవునిచేత తయారుచేయబడిన......
మనిషిని చంపుకుంటూ పోతావా.......... 
చంపేవారితో......... సహకరిస్తూ పోతావా......(నరకం).........  లేక 
మనస్సు మార్చుకుని.......మతాన్ని పక్కన పెట్టి................ 
మనిషిని మనిషిగా.........చూస్తూ
దేవుని మనిషిగా జీవిస్తూ.......వెళతావా.......... పరలోకం.......
నీకోసం....... ఎదురుచూస్తుంది......... పరలోకం................. 
మరి............
నీ మనస్సు మార్చుకుంటావా.............
యేసు క్రీస్తు వచ్చింది.....నీ మనస్సు మార్చటానికే........
నీ మతం మార్చటానికి కాదు......................
మరి నీవు నీ మతం గురించి ఆలోచిస్తావా? లేక నీ మనస్సు గురించి ఆలోచిస్తావా?

17, మే 2016, మంగళవారం

మతం మార్చుకోవద్దు -మనస్సు మార్చుకోండి

"మతమార్పిడి వద్దు!"అంటున్న బైబిలు గ్రంధం-యేసుక్రీస్తు.-1
రచయితకు నేను మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను.నిజమే...ముమ్మాటికి నిజమే.నేను అనుకుంటున్నాను, ఈ మాటలు వ్రాసిన రచయిత ఒకప్పుడు క్రైస్తవుడై ఉండి పశ్చాత్తాపం పొందలేక యేసు క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడనిపిస్తుంది.యేసు క్రీస్తును నమ్మినవారు మరలా పాపాలు చేసి పశ్చాత్తాపం లేకుండా చనిపోయినా...అసలు యేసుక్రీస్తునే విశ్వసించకపోయిన దేవాధిదేవుని ఉగ్రతకు గురికావలసినదే.అయితే యేసుని విశ్వసించి అంతము వరకు తనను తాను కాపాడుకున్నవారికి (వారి ఆత్మకు)నిత్యజీవము.ఒక్క మాట అడుగుతున్నాను ఏ హైందవ గ్రంథము శత్రువును ప్రేమించమని చెప్పింది.?చెప్తారామీరు?.శత్రువును ప్రేమించు అనే మాటను మీరు ఒప్పుకుంటారా....?."ఒక హిందువు మతం మార్చుకుంటే,ఒక శత్రువు తయారయ్యాడు అని గుర్తుచుకోండి" అని వివేకానందుడు చెప్పినమాట మీ చెవులకు వినసొంపుగాను,మీ మనస్సులకు ఆనందముగాను ఉంటుంది కానీ,"మీరు  పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైయుండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్ధించుడి." అని యేసుక్రీస్తు చెప్పిన మాట మీకు పాపం చెయ్యండి అన్నట్టు వినబడుతుంది.ఈ యుగ సంభంధమైన దేవత ప్రతి క్రీస్తు వ్యతిరేకి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగ చేసింది. వాస్తవాన్ని వక్రీకరించటం మన భారతీయులకు బాగా వంటపట్టింది ఎందుకంటే భ్రాహ్మణ తత్వం లోనుండి మన భారత దేశం పుట్టింది బ్రాహ్మణమతంలోనుండి విహ్రహం,విగ్రహాన్ని ఆధారం చేసుకుని మతం పుట్టింది ఆ మతంలోనుండి వర్ణాలు వర్ణాలలోనుండి వర్గాలు వర్గాలలోనుండి కులాలు పుట్టుకుంటూ వచ్చాయి.కాబట్టి ఎవరికీ వారు వారి జాతి వర్ణం వర్గం కులం బలహీనమై పోతున్నాయి అని మానసికవేదనతో మనస్సు మార్చుకోలేని స్థితిలో యేసును నమ్మలేక పుట్టు పాపినని ఒప్పుకోలేక యేసుక్రీస్తు మీద ఆయన బోధమీద తిరుగుబాటు చేస్తున్నారు.నా దృష్టిలో ఉగ్రవాదం కంటే భయంకరమైనది మతోన్మాదమే.ఎందుకంటే ఉగ్రవాదం మనిషిని నాశనంచేయవచ్చుగానీ,ఈ మతోన్మాదము మనసుని పాడుచేసింది.అందుకే మత మార్పిడి అనే మాట ప్రపంచదేశాలన్నీ ఉపయోగిస్తున్నాయి.వీళ్ళు ఎవరు మనస్సు గురించి ఆలోచించట్లేదు.వీళ్ళ మనసంతా మతమే.మతం గురించి ఆలోచించేవాళ్లకు వారి మనసు ఎలా ఉందొ ఎలా తెలుస్తుంది.....యేసుక్రీస్తు మత మార్పిడి చేసుకోమని చెప్పలేదు..మరి?మొట్టమొదట ఆయన ప్రసంగం ప్రారభవాక్యము.
 మత్తయి 4 : 17 అప్పటినుండి యేసుపర లోక రాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అంటే ఆయన బోధంతా మనిషి మనస్సు మార్చుకోమనే...     
మత్తయి 15 : 1 ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి 
2 నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించు చున్నారని అడిగిరి. 
3 అందుకాయనమీరును మీపారం పర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్ర మించుచున్నారు? 
4 తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము(నరకము) పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను. 
5 మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. 
6 మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. 
7 వేషధారులారా 
8 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; 
9 మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు చున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి 
10 జనసమూహములను పిలిచిమీరు విని గ్రహించుడి; 
11 నోటపడునది(చేతులు కడుగుకొనకుండ తినడం) మను ష్యుని అపవిత్ర పరచదు గాని నోటనుండి వచ్చునదియే మనుష్యుని అప విత్రపరచునని వారితో చెప్పెను. 
12 అంతట ఆయన శిష్యులు వచ్చిపరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా 
13 ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. 
14 వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపిన యెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. 15 అందుకుపేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా 
16 ఆయనమీరును ఇంతవరకు అవివేకులైయున్నారా? 
17 నోటిలోనికి పోవున దంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని 
18 నోటనుండి బయటికి వచ్చునవి హృదయములో నుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? 
19 దురాలోచనలు నరహత్యలు వ్యభి చారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును 
20 ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.ఇప్పుడు చెప్పండి మతం మార్చుకున్నవారు గొప్పవారా?లేక మనస్సు మార్చుకున్నవారు గొప్పవారా? 
నాకు యేసు క్రీస్తు ప్రభువు చెప్పినట్టు,నేను నాశత్రువును ప్రేమించి నా భార్య పిల్లలతో ప్రశాంతంగా వున్నాను.నన్ను ద్వేషించే వాడు ప్రశాంతత లేకుండా దేశదిమ్మరిగా తిరుగుతున్నాడు.ప్రపంచంలో మొట్టమొదటి ప్రపంచ దిమ్మరి సాతాను. బైబిల్ ప్రకారం మొట్టమొదటి దేశదిమ్మరి కయీను. 
ఆదికాండము 4 : 8 కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. 9 యెహోవానీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడునే నెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. 
10 అప్పుడాయననీవు చేసినపని యేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది. 
11 కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింప బడినవాడవు; 
12 నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివై యుందువనెను.                     
         భారతదేశం నా మాతృభూమి.భారతీయులంతా నా సహోదరులు,నేను నా దేశమును ప్రేమించుచున్నాను.నేను భారతీయుడనే,అయితే మతం మార్చుకున్నవారు చర్చికి వెళ్ళినా,ప్రార్ధనలు చేసినా,ఉపవాసాలుండిన, మనస్సు మారకపోతే శిక్ష తప్పదు.వారికే కాదు సుమా....క్రీస్తుని నమ్మని వారికి కూడా...అదే శిక్ష. దేవుడు పక్షపాతి కాదు ఆయన లంచము (చాలా మంది భక్తులు గుళ్ళకు వెళ్లి చేసిన పాపానికి కానుక ఇస్తారు.వాళ్ళు అనుకుంటారు ఈ కానుక తీసుకుని దేవుడు నన్ను క్షమిస్తాడు అని.కానీ, దేవుడు హృదయమును కానుక ఇమ్మన్నాడు.)పుచ్చుకొనడు.
బైబిల్ 1 సమూయేలు 16 : 7 అయితే యెహోవా సమూ యేలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మతం మార్చుకోకండి బైబిల్ చదివి దానిని వక్రీకరించే మీ మనస్సులు మార్చుకోండి. సాతానుడు దేవుని వ్యతిరేకి,మీరెందుకు వానితో కలుస్తారు.దయచేసి వానికి(సాతనుకి )దూరముగా ఉండండి.
దేవుడు మిమ్ములను దీవించును గాక.ఆమెన్           

16, మే 2016, సోమవారం

"నా దేవుడు క్షమించాడు నేనును క్షమించుచున్నాను" - Gladys Staines : దేవుని ప్రేమనెరిగిన మహా సాధ్వి



   

 


గ్రహం స్టువార్ట్  స్టెయిన్స్ భార్య  గ్లడిస్    క్రీస్తు  ప్రేమతో  పలికిన మాటలు.

In her affidavit before the Commission on the death of 
 her husband and two sons Gladys Staines stated


The Lord God is always with me to guide me and help
me to try to accomplish the work of Graham, but I 
sometimes wonder why Graham was killed and also 
what made his assassins to behave in such a brutal 
manner on the night of 22nd/23rd January 1999. 
It is far from my mind to punish the persons who were 
responsible for the death of my husband Graham and my two children.
 But it is my desire and hope that they would repent and would be reformed."




I have forgiven him ... forgiveness opens up the path of healing
Gladys Staines

"I have forgiven him ... forgiveness opens up the path of healing," she told an audience in Bombay











మతం  మంటల్లో కాలిపోయిన మానవత్వము:

మతం పేరిట మారణహోమం.



అది ఒరిస్సా రాష్ట్రము,పేద గిరిజన గ్రామములు.కుల అహంకారముతో ఊరికి చివరకు విసిరివేయబడ్డ గ్రామాలు .   

మానవత్వము లేని మనుష్యులు కుష్టు వ్యాదితో బాదపడుతున్న వారిని మీకు దేవుడే దిక్కు అని 


ఊరినుండి వెలివేశారు.


దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనేది చాల వాస్తవము.


దేవుడిని అడ్డుపెట్టుకుని, దేవుడు అంటే ఏమిటో తెలియకుండా జీవించే వారికి తెలియదు దేవుడు 

ప్రేమా స్వరూపి అని. 


దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు.

లోకము అంటే 

జంతువులు,పాములు,కుక్కలు,పిల్లులు,పక్షులు,చెట్లు,పుట్టలు,సూర్యుడు,చంద్రుడు,నక్షత్రాలు అని


అనుకుంటున్నాడు మనిషి. 




దేవుని స్వరూపములో చేయబడిన మానవుడిని దేవుడు 

ప్రేమిస్తున్నాడని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.  

దేవుడే దిక్కు అనుకుని దేవుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు కుష్టు వ్యాది బాధితులు. 

ఆ దినములలో వారి ఆర్తనాదములు విన్న దేవుడు తన ప్రేమను వారి మీద చూపించుటకు,


వారికోసం ఒక (సహాయం) దిక్కును ఏర్పాటు చేసాడు, మరియు దేవుడు ప్రేమా  స్వరూపి అను 

మాటకు నిజమైన అర్థమును మానవత్వము రూపములో చూపింప తలంచినాడు.దిక్కు దిశ లేక 


అల్లాడుతున్నవారికి,తిండి,బట్ట లేక అలమటిస్తున్నవారికి నిజంగానే దేవుడే దిక్కయ్యాడు.


ఐగుప్తులో ఇశ్రాయేలీయులు పెట్టిన మొర్రను వినిన దేవాది దేవుడు, ఎంతో వేదనతో,రోధనతో వారి

బాదలలో కుష్టు వ్యాది గ్రస్తుల మొర్రను  దేవుడు విన్నాడు ఇశ్రాయేలీయుల విడుదల కొరకు మోషేను 


పంపినట్లు,


క్రీస్తు ప్రేమను పొందుకుని ఆ ప్రేమను ఎప్పుడు ఎక్కడ  పంచాలో దేవుని తెలుసుకొనుటకు దేవుని 


సన్నిధిలో మోకరిల్లి ప్రార్ధిస్తున్న గ్రహం స్టువార్ట్  స్టెయిన్స్ ను దేవుని ప్రేమకోసం ఎదురుచూస్తున్న వారి 


దగ్గరకు పంపించాడు.


గ్రహం స్టువార్ట్ స్టైన్స్  ఆస్ట్రేలియాలోని ,క్వీన్స్లాండ్స్ ప్రదేశము నుండి క్రీస్తు ప్రేమను పంచటానికి ఒరిస్సా 


రాష్ట్రానికి వచ్చాడు. 


అక్కడనుండే దేవుడు ఎందుకు పంపించాలి, మన భారతదేశములో దేవుని ప్రేమను  పంచేవారు లేరా?.


ప్రేమను పంచేవారు ఉన్నారు కాని, దేవుని ప్రేమను పంచేవారు కావాలి.


మానవుని ప్రేమ స్వార్ధంతో నిండివుంది. ఈ ప్రేమ బదులాసిస్తుంది కాని,


దేవుని ప్రేమ ఏ బదులాసించనిది.

గాయపడినవారికి ఏ బదులాసించని  ప్రేమ కావాలి. 

ఆ ప్రేమ ఆ గాయాలకు మందు రాస్తుంది, కట్టుకడుతుంది.


అంతేకాదు,హృదయములోని గాయాలను మాన్పేందుకు మనసుకు హాయినిచ్చే దేవుని ప్రేమ 


వాక్కులను వినిపిస్తుంది.


దేవుడి నుండి వచ్చిన ప్రేమ అయితేనే ఇవన్ని చేయగలదు.


అదే మానవునికి  ఇవన్ని చేయటానికి మనస్సుఒప్పుకోదు.


సొంత రక్త సంబందికులైనా సరే కుష్టు వ్యాధి దగ్గరకు రానివ్వదు,


అటువంటిది ఎవ్వరు వారిని ఓదార్చేవారు?


ఎవ్వరు వారి కన్నీరు తుడిచేవారు? 


దేవుడొక్కడే వారిని ఓదార్చి ,వారి కన్నీరు తుడువగలడు 


ఆస్ట్రేలియా నుండి ,భారత దేశమునకు దేవుడు తీసుకు వచ్చిన గ్రహం స్టువార్ట్ స్టెయిన్స్ గారు చేసిన 

పరిచర్య,  దేవుడిచ్చిన ప్రేమ పరిచర్య , దేవుని ప్రేమను పంచే పరిచర్య.


ఈ ప్రేమను ముందుగా చూపించింది దేవుడే. తన ఏకైక కుమారుడు క్రీస్తును,పుట్టుకతో పాపులైన 


మానవుల ఆత్మలు రక్షణార్థమై సిలువ మరణానికి అప్పగించటము.


ఆ దేవాధి దేవుని ప్రేమను రుచి చూచినా వారెవరైనా సరే ఆ దేవుని ప్రేమలో నుండి బయటకు పోలేరు 


మరియు వారు పొందుకున్న  ఆ ప్రేమను ఇతరులకు పంచాలని తాపత్రయ పడతారు .ఆ తాపత్రయ  


ప్రేరేపణ ఫలితమే ఆస్ట్రేలియాను వదిలి భారత  దేశములో కుష్టు వ్యాధి గ్రస్తుల మద్య సేవచేయటానికి 


గ్రహం గారు రావటము.


గ్రహం స్టువార్ట్ స్టెయిన్స్, దేవుని ప్రేమను హృదయముతో పట్టుకొని వచ్చాడు.హృదయములో ఉన్న ఆ 

ప్రేమను తనలో దాచుకోకుండా అందరికి పంచటము ప్రారంభించాడు.


వాస్తవానికి దేవుని ప్రేమను పంచటముకాని, వివరించటము కాని,వర్ణించటము కాని ప్రపంచములో ఏ 


మానవుని వలన కాదు.అది దేవుని ఆత్మకు మాత్రమే సాధ్యము .


అయితే దేవుని ఆత్మ చేత నింపబడిన గ్రహం గారు ఆ ప్రేమను చూపించుటలో ఏ మాత్రము తాత్సారము 


చేయక  ప్రేమను పంచుకుంటూ తన జీవితాన్ని, పేదప్రజల సేవకొరకు సమర్పించి ముందుకు కదిలాడు.


ఆయనకు సహకరించుటకు ఆయన భార్య తోడుగా కదిలింది.


వారు చూపించు  ప్రేమకు గుర్తుగా అనేకమంది వ్యాధి గ్రస్తులు,వారికున్న గాయముల నుండి 


ఉపశమనం పొందుకుంటున్నారు,ఏదో పోగొట్టుకున్న స్థితిలో ఉన్నవారు,మరేదో గొప్పది అనుభూతి   


పొందుకున్నామన్న ఆనందము వారి కళ్ళలో కనబడసాగింది.చీకటిలో ఉన్నామన్న భ్రమనుండి  


వెలుగులో ఉన్నామన్న గ్రహింపులోనికి వచ్చారు.అనేకమంది వ్యాధి గ్రస్తులు స్వస్తచిత్తులవుతున్నారు.


అనేకమంది దేవాధి దేవుని  ప్రేమను తెలుసుకుని ఆ ప్రేమతో నింపబడి పునీతులవుతున్నారు,వారు  


పొందుకున్న ప్రేమను ఇతరులకు పంచుతున్నారు.


కుష్టు వ్యాధి గ్రస్తుల జీవితాలలో దేవుని  ప్రేమ వెలుగులు నింపింది.


దేవుడు... దేవుడు...దేవుడు... అని పలకటము కాదుకాని దేవుని లక్షణాలు తెలుసుకుని వాటి 


ప్రకారము జీవించటము ప్రధానము.


దేవుని దృష్టిలో ప్రధానమైన  ప్రేమా,దయ, జాలి,కరుణ,వెలుగు అనే అనేకమైన దేవుని గుణాలను 


రచిపోయి,


మనిషి,సాతాను సంబంధమైన పగ, ద్వేషం, నరహత్య అనే వాటిని నేడు వెంబడిస్తున్నాడు.మనిషిని 

చంపటము దేవుని సేవ అని అనుకుంటున్నారు, అదే దేవుని మతం అనుకుంటున్నారు .  


దేవుని ప్రేమను పొందుకున్నవారు ప్రకటిస్తున్న ప్రేమను మతమనే మత్తులో ఉన్న మతచ్చాందస 

వాదులకు,మతోన్మాదులకు  మతమార్పిడిగా కనబడుతుంది.


గ్రహం స్టెయిన్స్ , ఆయన భార్య, దేవుని ప్రేమను 34 సంవత్సరములు కుష్టు వ్యాధి గ్రస్తులకు 


పంచిపెట్టారు.


అక్కడ అందరూ వారిని ఎరిగిన వారే 34 సంవత్సరములుగా వారు పంచుతున్న ప్రేమ ఏమిటో వారికి 

తెలుసు. కానీ,........... 


చాలా మంది ప్రజలు ఈ యుగసంబంధమైన దేవతయిన సాతాను చేతిలో కీలుబమ్మలు. సాతానుడు నరహంతకుడని,వాడు అబద్ధము పుట్టుటకు కారకుడని,వాడే అబద్ధమునకు తండ్రి అని ప్రజలకు  తెలియదు. చాల మంది, దేవుడే అబద్ధమాడిస్తున్నాడు ,దేవుడే మనుష్యులను చంపిస్తున్నాడు అని అనుకుంటారు. 



దేవుడు నీతి యథార్థత పరిశుద్ధత కలిగినవాడు.

సాతానుడు నీతిలేనివాడు,పవిత్రత లేనివాడు,యథార్థత  లేనివాడు.

సాతానుడు ప్రజలందరి మనోనేత్రాలను మూసివేసినవాడు.అందుకే చాల మందికి వారు ఏమి 


చేస్తున్నారో వారికి తెలియదు,వారు మతం పేరుతో మనుష్యులను చంపుచూ 


"మేము మా దేవునికి సేవ చేస్తున్నాము " అని అనుకుంటారు. 


ఎవరు వారి దేవుడు అంటే, సాతానుడే వారి దేవుడు.


గ్రహం స్టైన్స్ కుటుంబం చేస్తున్న సేవను మత మార్పిడిగా భావించిన కొందరు మతోన్మాదులు,          


మతమార్పిడులను వ్యతిరేకిస్తున్న నెపంతో,మత మార్పిడి అను సాకుతో.................


అప్పటికే సాతనుడు, మతం అనే మత్తులో తూలుతున్న మతోన్మాదుల గుంపును అవహించియున్నాడు.

సాతాను, అవినీతి,అక్రమాలు,చేస్తూ జీవించే వారి కోసం ఎదురుచూస్తుంటాడు.ఎవరు నరహత్య చేయాలనీ అనుకుంటున్నారో,ఎవరు దొంగతనము చేయాలనీ అనుకుంటున్నారో,ఎవరు వ్యభిచారము చేయాలనీ అనుకుంటున్నారో వారి కోసం సాతాను కాచుకుని కూర్చుని ఉంటాడు. ఇక్కడ మనుష్యుల హృదయ వాంచను బట్టి సాతానుడు వారి హృదయాలను  ఆక్రమించుకుంటాడు. 

మత చాంధసవాదులకు,మతోన్మాదులకు దేవుని ప్రేమ గురించి తెలియదు

మత ఛాందస వాదులకు మతం తప్ప వీరికి దేవునితో కానీ ,ఆయన లక్షణాలతో కానీ పనిలేదు 

మరియు అవసరం లేదు.

కులాలు కులాలుగానే ఉండాలి, వర్ణాలు వర్ణాలుగానే ఉండాలి,వర్గాల భేదాలు అలాగే ఉండాలి 

మనుష్యులందరూ ఒకరినొకరు చంపుకోవాలి, ఒకరి నొకరు దోచుకోవాలి ఇదే మతఛాందస వాదులకు 

వారి దేవుడు(సాతనుడు) నేర్పించినది.ఎందుకంటే,వారి క్రియలను బట్టి వారి తండ్రి తెలుస్తాడు. 

నరహంతకులకు తండ్రి దేవుడు కాదు, సాతనుడు.

అబద్ధికులకు తండ్రి  దేవుడు కాదు, సాతనుడు.

భూమి మీద దేవుని పవిత్రమైన ,నీతికలిగిన,యథార్థత కలిగిన సేవ చేయుటకు తనకొరకు సేవకులను 

ఏర్పాటు చేసుకుని , మనుష్యులను పరిశుద్ద పరచి దేవుడు వాడుకుంటున్నాడు.


సాతనుడు,మనుష్యులు పరిశుద్ధ పరచబడకుండా పాపులుగా పుట్టినవారు పాపులుగానే జీవించి 

చచ్చిపోవాలని,అనేక మందిని మతమనే ముసుగులో చంపి నరహంతకులుగా మారాలని, దేవుని 


స్వరూపములో చేయబడిన మనిషిని మనిషే చంపునట్లుగా ప్రేరేపించి వాడుకుంటున్నాడు. ప్రస్తుతము 


ఈ ప్రపంచాన్ని పరిపాలించేది సాతానుడే,అందుకే లోకమంతా హత్యలు, దోపిడీలు, మానభంగాలు, 


అక్రమాలు, విపరీతమైన కామ వికార చేష్టలు(పోర్నోగ్రఫి ),మతోన్మాదులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు  


వీటన్నిటికి దేవత సాతానుడు.


**********************************************************************************************************************************           
టీలో చదువుతున్న ఇద్దరు పిల్లలు సెలవులకు తల్లిదండ్రుల వద్దకు వచ్చారు.

1999 జనవరి 22 మనోహరాపూర్ అనే గ్రామంలో క్రైస్తవులు ఏర్పాటు చేసిన సమావేశమునకు వెళ్ళిన 


వారు అక్కడనే చీకటి పడటంతో,గ్రహం స్టెయిన్స్ తన ఇద్దరు పిల్లలు ఫిలిప్ మరియు తోమాస్ లతో, 


వారి వ్యానులో నిద్రపోయారు.


********************************************************************************************************************************* 

వ్యానులో  నిద్రపోతున్న  గ్రహం స్టెయిన్స్ మరియు అతని కుమారులపై ఇంచుమించు 50 మంది 

ధారాసింగ్ నాయకత్వములోకత్తులు ,గొడ్డళ్ళు చేత పట్టుకుని భీతావహ వాతావరణాన్ని సృష్టించి అల్లరి 


చేసుకుంటూ జై శ్రీ రాం ...జై శ్రీ రాం ...అంటూ నినాదాలు చేస్తూ,వ్యానుపై పెట్రోలు పోసి నిప్పు పెట్టారు.


తండ్రి గ్రహం,తన పిల్లల్ని రక్షించాలని,వారైన బ్రతకాలని ఆశతో,తాపత్రయంతో మంటలు మండుతున్న 


వ్యానులో నుండి బయటకు విసిరివేస్తాడు.పిల్లలు బ్రతుకుతారని ఆశ.కాని ,మతం పిల్లలపై జాలి 


చూపలేదు,మతం మత్తుతో కళ్ళు మూసుకుపొయిన వారికి పసి పిల్లలు కానరాలేదు.


అంతే,ఎంత విసురుగా వ్యానులోనుండి బయట పడ్డారో అంతే విసురుగా మరలా వ్యనులోనికి వచ్చి 


పడ్డారు. అప్పుడు ఆ తండ్రి  ఎంత వేదన పడివుంటాడు   


వారి పరిస్థితి ఎలా ఉన్నదొ........ 


వారి ఆక్రందనలు ఎలా ఉంటాయో.......


వారి రోదన ఎంత వరకు వినిపించి ఉంటుంది ......


ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి గ్రహించండి, ఒక్కసారి ఊహించండి. 


అంతే క్షణాల్లో అంతా బూడిదై పోయింది. గ్రహం స్టెయిన్స్ యొక్క దేవుడు ఆ ముగ్గురి ఆత్మలకు   


పరలోకములో ఉన్న బలిపీటము క్రింద విశ్రాంతిని యిస్తున్నాడు.    


మతోన్మాదుల మూక అవే నినాదాలు చేసుకుంటూ ఆనందముగా వెళ్లిపోయారు.      


గ్రహం స్టెయిన్స్ కుటుంబం ఎవరిని కూడా చంపలేదే, వారు కేవలము క్రీస్తు ప్రేమను పంచారు,

కుష్టు వ్యాధి గల వారికి సేవ చేసారు, అనాగరికముగా ఉన్న వారికి నాగరికత నేర్పారు, దానికి గాను 


గ్రహం స్టెయిన్స్ భార్యకు ,ఆ ఇద్దరు కుమారుల తల్లికి ఆ ఒరిస్సా ప్రజలు ఇచ్చిన బహుమతి వారి 


ప్రాణాలు తీయటమా?  మరి ఇంత దారుణమా ? 


అంతే........క్షణాల్లో ముగ్గురూ అగ్నికి ఆహుతయ్యారు.........

ముగ్గురు శవాలు మాంసపు ముద్దలయ్యాయి. 


ఆ ప్రదేశమంతా చాలా భయంకరముగా వుంది.      


వారి ప్రేమను పొందుకున్న ప్రతి హృదయము మాత్రమే కాదు,అనేకమైన హృదయాలు ఆ దృశ్యమును 


చూచి చలించిపోయాయి.


మతం మంటల్లో మానవత్వము కాలి బూదిదయ్యింది.  

దేవుని ప్రేమను తెలుసుకున్న వారు తప్ప,అందరూ అనుకుంటున్నారు దేవుడే వుంటే ఇంత దారుణము 

జరగనిస్తాడా అని.అవును వారు ఆవిధముగా అనుకొనుట తప్పు కాదు.


అయితే,క్రైస్తవులు హింసించబడు ప్రతి ప్రదేశములో,హింసకు ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తులను దేవుడు 

దర్శించిన సందర్భములు చాలా వున్నాయి.వారు మారుమనస్సుపొందుకున్నసందర్భములున్నాయి. 


ఉదా:స్తెఫనును,దగ్గరుండి చంపించిన సౌలును దేవుడు దర్శించి పౌలుగా మార్చాడు.              

దేవుడు సృష్టికర్త ,సృష్టించినవాడు నాశనము చేయలేడా? చేయగలడు,కానీ చేయలేదు కారణము?


దేవుని ప్రేమే కారణం:


"దుష్టుడు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము;ఇదే ప్రభువగు దేవుని (యెహోవా ) వాక్కు ." దేవుడు ప్రేమా స్వరూపి. కాబట్టి పాపం చేసిన వాళ్ళు మారుమనస్సు పొందాలని కోరుకుంటున్నాడు.వారు తప్పు దిద్దుకుని జీవిస్తే దేవునికి సంతోషము కలుగుతుంది.వారు నాశనము కావాలని దేవుడుకోరుకోవట్ల్లేదు,అలాగుననే దేవాది దేవుని పిల్లలు కూడా వారి నాశనము కోరుకోరు.
   
గ్రహం స్టెయిన్స్ భార్య గ్లాడిస్ గారు దేవుని ఆత్మ చేతను, దేవుని ప్రేమతో నింపబడింది కనుక, తన 

భర్తను ఇద్దరు పిల్లలను చంపిన వారిని  "నా దేవుడు క్షమించాడు నేనును క్షమించుచున్నాను"  

వారి మనస్సు మారాలి అని చెప్పింది.


మతములో వున్నవారికి క్షమించటం తెలియదు.

దేవుని మార్గములో ఉన్నవారికి క్షమించటం తెలుస్తుంది. 
     

 మనుష్యులను పాశవికముగా చంపటము నేర్పుతున్నాదా మతమూ? 

ఇదేనా  మన  భారత  హిందూ  ధర్మమూ?  


ఈ ధర్మమును కాపాడుకోనుటకా? 


మీడియా వారితో సహా శాస్త్రులు,పండితులు,బ్రాహ్మణులూ అందరూ తాపత్రయ పడుతున్నారు


 అనేక మంది ప్రజల హృదయాలను పాడు చేస్తున్నారు?

సనాతన ధర్మము  చెప్పినది మీకు తెలుసా? దానిని మీరు పాటిస్తున్నారా? 




దేవుడు ప్రేమాస్వరూపి 



దేవుడు  తన ఆత్మ ద్వారా మనిషిలో మానవత్వమును 

నింపుతున్నాడు 



దేవుడు లోకానికి వెలుగు 




కులాల కుంపటి పెట్టినవాడు -కులము గోత్రము లేనివాడు 


మతాల మంటలు రేపినవాడు-మానవత్వము మరచినవాడు 


In her affidavit before the Commission on the death of her husband and two sons Gladys Staines stated




The Lord God is always with me to guide me and help me to try to 

accomplish the work of Graham, but I sometimes wonder why Graham was killed and also what made his assassins to behave in such a brutal manner on the night of 22nd/23rd January 1999. It is far from my mind to punish the persons who were responsible for the death of my husband Graham and my two children. But it is my desire and hope that they would repent and would be reformed."
I have forgiven him ... forgiveness opens up the path of healing
Gladys Staines


"I have forgiven him ... forgiveness opens up the path of healing," she told an audience in Bombay




These words are not religious way,these words are from way of Love from God Almighty.
Jesus Christ is the only way to heaven.Be live in Him Live forever and ever.
May God bless you. 




Dara Singh


యేసు చెప్పిన మాట-."మీరు పరలోకమందున్న మీ తండ్రికి 

కుమారులై యుండునట్లు మీ శత్రువులను  

ప్రేమించుడి ."



ఎప్పుడైనా ...........

ఈ మాటను................ఎవరైనా .........ఎప్పుడైనా .....

....మీతో చెప్పారా?

యితే..చివరగా ఒక్క మాట. క్రీస్తు, భూమి మీద పరిశుద్ధముగా సిద్ధ పడుతున్న తన భార్య అయిన 

వధువు సంఘమును తీసుకుని వెళ్ళుటకు త్వరలో భూమిమీదకు రెండవసారి రానైయున్నాడు. 


ఆయన వచ్చేంతవరకు ఎంతమంది ఆయన శిష్యులు  చనిపోవాలని లెక్క వ్రాయబడివున్నదో ఆ లెక్క 


పూర్తి అవ్వవలసినదే దానిని ఆపటము ఎవ్వరి వలన కాదు ,అంటే క్రీస్తును గురించిన బోధ 


ప్రజలలోనికి వెళ్ళాలి........వెళుతుంది.......అనేక మంది గొప్పవారు మారతారు..........


వారిలో నీవుకూడా ఉండవచ్చునేమో ....చెప్పలేము. 

దేవుడు నిన్ను దర్శించును గాక..ఆమెన్